Friday, March 13, 2026
HomeTrending Newsకృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం

కృష్ణం రాజు మృతికి సిఎం జగన్ సంతాపం

సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి యూవి కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగానికి…. ఎంపీగా-కేంద్ర మంత్రిగా ప్రజలకు అయన చేసిన సేవలు అమూల్యమైనవని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.  కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని జగన్ వ్యక్తం చేశారు.

Also Read : రెబల్ స్టార్ కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular