Saturday, April 20, 2024
HomeTrending Newsఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్

ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్

AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో  మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతర అధికారులుపాల్గొన్నారు.

వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశాలు ప్రారంభమయ్యాయి నేడు కొందరు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై ఏపి లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి విశదీకరించారు
RELATED ARTICLES

Most Popular

న్యూస్