Saturday, March 7, 2026
Homeతెలంగాణమృగరాజులకి కరోనా!

మృగరాజులకి కరోనా!

మనుషులనే కాదు, మృగరాజులను కూడా కరోనా కలవర పెడుతోంది. హైదరాబాద్ సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని సెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జంతువులకు కూడా కరోనా సోకిందనే వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular