Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్England Open: ఇండియాకు పతకం ఖాయం: సెమీస్ కు గాయత్రి-జాలీ

England Open: ఇండియాకు పతకం ఖాయం: సెమీస్ కు గాయత్రి-జాలీ

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023లో భారత మహిళల జోడీ గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ సెమీస్ లో అడుగు పెట్టారు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ జంట లీ వెన్ మీ- లు జువాన్ పై 21-14; 18-21; 21-12 తేడాతో విజయం సాధించారు.

గత రెండేళ్లుగా గాయత్రి గోపీ చంద్- జాలీ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో సత్తా చాటుతున్నారు. బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్య పతాకాన్ని గెల్చుకున్నారు. ఓడిశా ఓపెన్ లో విజేతలుగా నిలిచిన ఈ జంట సయీద్ మోడీ ఇంటర్నేషనల్స్ లో రన్నరప్ గా నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్