Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్England Open: క్వార్టర్స్ కు గాయత్రి-జాలీ జోడి

England Open: క్వార్టర్స్ కు గాయత్రి-జాలీ జోడి

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 మహిళల డబుల్స్ విభాగంలో  గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ జోడీ మాత్రమె  క్వార్టర్స్ లో అడుగు పెట్టారు. మిగిలిన భారత ఆటగాళ్ళు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

నేడు జరిగిన మ్యాచ్ లో  జపాన్ జోడీ యుకీ ఫుకుశుమా-సయాకా హిరోతా పై గాయత్రి-జాలీ ద్వయం 21-14; 24-22 తేడాతో విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్…. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి తమ ప్రత్యర్థులపై ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్