Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్TAIPEI OPEN 2022: ఇషాన్-తానీషా ముందంజ

TAIPEI OPEN 2022: ఇషాన్-తానీషా ముందంజ

చైనీస్ తైపీ లో జరుగుతోన్న జైపీ ఓపెన్ -2022లో మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో  జోడీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు. ఇజ్రాయెల్ క్రీడాకారులు మిషా జిల్బెర్ మాన్- స్వెత్లానా జంటపై 21-15; 21-8 తేడాతో గెలుపొందారు.

నేడు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో…మహిళల సింగిల్స్ లో కేయూర మోపతి; పురుషుల సింగిల్స్ లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ ఓటమి పాలయ్యారు.

కాగా, పివి సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ లు ఈ టోర్నమెంట్ లో ఆడడంలేదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్