Monday, May 20, 2024
HomeTrending Newsశ్రీవారిని దర్శించుకున్న ఓం బిర్లా

శ్రీవారిని దర్శించుకున్న ఓం బిర్లా

తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్​కు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. శ్రీ‌వారి మూలమూర్తిని దర్శించుకున్న ఆనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా… తితిదే ఛైర్మన్.. స్పీకర్​ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్