Sunday, May 19, 2024
HomeTrending Newsమండుతున్న వంటగ్యాస్

మండుతున్న వంటగ్యాస్

దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు. ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను రూ. 25 పెంచిన పెట్రోలియం కంపెనీలు. పెరిగిన ధరతో కలిపి ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 884.50 కి చేరిక. కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించిన పెట్రోలియం కంపెనీలు. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ .75 పెరిగి… ఢిల్లీలో రూ .1693 చేరిక.

RELATED ARTICLES

Most Popular

న్యూస్