Saturday, August 29, 2026

ముదురుతున్న నీట్ వివాదం

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరు బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నాపత్నం...

తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు

తిరుమల వెంకటేశ్వరస్వామికి  అపకారం తలపెడితే ఈ జన్మలోనే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, గతంలో కూడా కొంతమంది తప్పులు చేసి అనుభవించారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో...

మూడోసారి సిఎంగా పేమా ఖండూ ప్రమాణ స్వీకారం

అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చౌనా మెయిన్ తో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...

క్లైమాక్స్ కి చేరుకున్న నాని మూవీ!

నాని నుంచి క్రితం ఏడాది 'దసరా' .. 'హాయ్ నాన్న' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో 'దసరా' బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సందడి చేసింది. నాని - కీర్తి సురేశ్ కలిసి...

‘కుబేర’ ఆ పండుగ బరిలోనే దిగనున్నాడట!

ఇప్పుడు ఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను ఒక ప్రాజెక్టును గురించి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. అలా అందరి మధ్య చర్చల్లో నానుతున్న ఆ సినిమా పేరే...

T20 WC: అమెరికాపై విజయంతో సూపర్ 8 కు భారత్

టి 20 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసి సూపర్ 8లో అడుగుపెట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో అమెరికాపై చెమటోడ్చి గెలిచింది. న్యూ యార్క్ లోని...

చెట్టు కింద చదువే మంచిది

"చెట్టునై పుట్టి ఉంటే- ఏడాదికొక్క వసంతమయినా దక్కేది; మనిషినై పుట్టి- అన్ని వసంతాలూ కోల్పోయాను" -గుంటూరు శేషేంద్ర శర్మ భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక...

కువైట్ లో అగ్నిప్రమాదం 41 మంది భారతీయులు మృతి

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు జరిగిందని సమాచారం....

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాబుతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు వరుసగా కొణిదల పవన్ కళ్యాణ్(జనసేన), నారా...

24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. జూన్‌ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ...

Most Read