తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం' అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ' అసతోమా సద్గమయ' గీతాన్ని...
అదాశర్మ ప్రధానమైన పాత్రను పోషించిన 'బస్తర్' .. మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. 'కేరళ స్టోరీ' కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో, విడుదలకు ముందే ఈ సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఈ...
ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు 'దేవర' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై...
ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయాడని తెలియగానే ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపుతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని స్పష్టత వచ్చాక...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. ఈసి నిబంధనలకు అనుగుణంగా అత్యవసరమైన అంశాలు, తక్షణం తీసుకోవలిసిన విధాన పరమైన నిర్ణయాలపైనే మంత్రి వర్గం దృష్టి సారించింది. ధాన్యం...
ఎన్నికల ముందు ఎక్కడ జిల్లా ఎస్పీలను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని, ఇటీవల ఆ అధికారులనే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. జిల్లాలో పరిస్థితులపై పూర్తి...
ఎన్నికల పోలింగ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని భావించినా ఎన్నికలు ముగిశాక అంచనాలు మారుతున్నాయి. బిజెపికి బారీ ఎత్తున క్రాస్ వోటింగ్ జరిగిందని క్షేత్ర స్థాయి నుంచి వార్తలు వస్తున్నాయి....
కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి....
పల్నాడులో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి లేని సంబంధాలను...
రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన తొలి తెలుగువ్యక్తిగా విజయవాడకు చెందిన గోపీచంద్ అరుదైన ఘనత సాధించారు. పర్యాటకుడి హోదాలో ఆయన ఈ యాత్ర చేయడం విశేషం. మే 19న బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన...