నైరుతి రుతుపవనాల రాకతోనే కేరళలో కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా.. రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా,...
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా గెల్చుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. 'షేమ్ లెస్'...
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నేడు 25న (శనివారం) ఈ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు, హర్యానాలోని మొత్తం పది, ఉత్తరప్రదేశ్లోని...
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 2024 ఫైనల్లో అడుగు పెట్టింది. నేడు జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న వెల్లడి కానున్న...
స్టేట్ క్యాడర్ సర్వీసెస్ అధికారులకు ఐఏఎస్ పదోన్నతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేపట్టటం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా...
పూనాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ధూమ్ ధామ్ మందు పార్టీలో తప్ప తాగి...అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు రెండు కోట్ల పోర్షే కారును నడుపుతూ రోడ్డుమీద వెళుతున్న ఇద్దరిని చంపిన మైనారిటీ...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి రెండు రోజులపాటు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వేసవి సెలవులు, ఎన్నికల తంతు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో...
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించింది. జూన్ 4న లెక్కింపు పూర్తి కాగానే స్థానికి సమరం తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ...
త్రిప్తి దిమ్రి .. ఇప్పుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. బాలీవుడ్ లో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. 2017లోనే ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టింది....