బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం...
లాండ్ టైటిలింగ్ యాక్ద్ విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. భూములు జగన్ కాజేస్తాడంటూ బాబు ఆరోపణలు చేస్తున్నారని కానీ ఈ జగన్...
ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా..."నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ" అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు.
మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ...
జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించి ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ కూటమి బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....
రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడ లోక్ సభ పోరు ఒక్క ఏపీలోనే కాకుండా రాజకీయ అవగాహన ఉన్న తెలుగు ప్రజలందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులుగా తపలడుతున్నారు. 2014, 19...
పశ్చిమాసియా సంక్షోభం కొత్త రూపు సంతరించుకుంటోంది. పాలస్తీనా పౌరులకు మద్దతుగా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే జరుగుతున్న ఆందోళనలు అమెరికా, యూరోప్ కు విస్తరించాయి. అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్కు...
బాబు అనుకుంటే ఈ జగన్ చనిపోడని.. తనను ప్రజలు, దేవుడు రక్షించుకుంటారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. "నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక.. చంద్రబాబు దిగజారుడు...
ఫరియా అబ్దుల్లా .. హైదరాబాద్ అమ్మాయి .. తెలుగు బ్యూటీ. 'జాతిరత్నాలు' సినిమాతో వెండితెరపై ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. యూత్ హృదయాలను దోచేసింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం.. పాప్యులర్ కావడం చాలా...
సార్వత్రిక ఎన్నికలు కొత్త రూపు దాలుస్తున్నాయి. రెండు దశల పోలింగ్ ముగియగా మరో వారం రోజుల్లో మూడో దశ జరగనుంది. ఈ తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త అంశం తెరమీదకు వచ్చింది....
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర కాస్త గట్టిగానే సందడి కనిపిస్తోంది. ఓ నాలుగైదు సినిమాలు థియేటర్లలో దిగడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు'...