Sunday, August 30, 2026

మోడీ తెలంగాణకు ఇచ్చింది శూన్యం -రేవంత్ రెడ్డి

పదేళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు....

మోడీ, రేవంత్ మిలాఖాత్ – కెసిఆర్

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్‌ మిలాఖత్‌ కాకపోతే వెంటనే ఆర్‌ ట్యాక్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్‌ చేశారు....

అదీ బాబు పరిస్థితి: మోడీ ఫొటో మిస్సింగ్ పై జగన్ కామెంట్స్

మోసపు వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.  నేడు విడుదల చేసిన నిఫెస్టోలో మోడీ...

మోడీ బొమ్మ లేకుండానే కూటమి మేనిఫెస్టో

ఏపీలో కూటమిగా పోటీ చేస్తోన్న బిజెపి-తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టో విడుదలతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మోడీ బొమ్మ లేకుండా, బిజెపి హామీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం- జనసేన మేనిఫెస్టోగానే దీన్ని విడుదల...

ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న ఛత్తీస్ ఘడ్

దేశంలో ఓ వైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంటే మధ్య భారతంలో అడవులు రక్తసిక్తం అవుతున్నాయి. గత నెల రోజులుగా పోలీసులు - మావోల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. తాజాగా...

T20 WC: పంత్ కు పిలుపు, చాహల్ కు చోటు

జూన్ లో జరిగే టి 20 వరల్డ్ కప్ లో ఆడే 15 మంది సభ్యుల ఆటగాళ్లను బిసిసిఐ ప్రకటించింది. వీరితో పాటు నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. ...

సూపర్ సిక్స్- షణ్ముఖ వ్యూహం అంశాలతో మేనిఫెస్టో

రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కూటమిగా జట్టు కట్టామని, కేంద్రం నుంచి సహకారం మెండుగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుజాతికి  పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోనే ముందుకు వచ్చామన్నారు....

గురుదక్షిణ

ఎన్నికల ప్రచార చిటికెల పందిళ్లలో నవీన ప్రజాస్వామ్య సమసమాజ సూత్రాల పేరుతో పట్టపగలు మంగళసూత్రాలు దోచుకెళతారనే సిద్ధాంతాల రాద్ధాంతాల మధ్య... ప్రజల మౌలిక అవసరాలు, అభివృద్ధి చర్చ పక్కకు పోయి...కూడు పెట్టని ఇతరేతర అప్రధాన...

మాది ప్రోగ్రెస్ రిపోర్ట్ – బాబుది బోగస్ రిపోర్ట్: సిఎం జగన్

నాయకుడంటే ప్రజలకు విశ్వాసం ఉండాలని, హామీ ఇస్తే అమలు చేస్తాడన్న నమ్మకం కలగాలని... ఈ విషయంలో ఎవరు ఎలాంటి నాయకుడో ఆలోచించిన తర్వాత మాత్రమే ఓటు వేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్...

మల్కజ్ గిరిపై ప్రధాన పార్టీల గురి

దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ నియోజకవర్గముగా మల్కజ్ గిరి పేరొందింది. 31 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ లోక్ సభ నియోజకవర్గాన్ని మినీ భారత్ అని కుడా అంటారు....

Most Read