Sunday, August 30, 2026

కుంభకోణం నిజం: సజ్జల

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న మాట వాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం గురించి ప్రజలందరికీ తెలుసనీ, ఏదో ఒక కేసులో...

ప్రభాస్ సరసన దీపికా పడుకొనే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్‌ ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. ఈ రోజు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్...

‘ల‌క్ష్య‌’ నుంచి ప్ర‌తి శుక్ర‌వారం ఒక అప్ డేట్

నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న‘ల‌క్ష్య’.  నాగ‌శౌర్య 20వ చిత్రం ఇది... ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలోఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌. సోనాలి నారంగ్...

‘మిస్సింగ్’ టీమ్ కు బన్నీ వాసు, మారుతి విషెస్

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "మిస్సింగ్". ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. "మిస్సింగ్" చిత్రంతో శ్రీని...

విల్లుపురంలో అఖండ క్లైమాక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రానికి  డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్...

తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు భాషకున్న ఔన్నత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. నవయుగ కవి చక్రవర్తి,...

వీర్రాజు ఆలయాల యాత్ర ప్రారంభం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దేవాలయాల యాత్ర నేడు మొదలైంది. నేటినుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాలను అయన సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని యాత్ర చేపడుతున్నట్లు...

వారి ఆందోళనలో చిత్తశుద్ధి లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము  పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఎంపిలు సిద్ధంగా ఉన్నారా అని లోక్ సభలో తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు...

జులై 30న థియేటర్లలో ‘పరిగెత్తు పరిగెత్తు’

సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన...

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మొద్దు: కేంద్రమంత్రికి వినతి

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచన ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి...

Most Read