గోదావరి నది సముద్రంలో కలిసే చోటుకు కనుచూపు మేరలో ఉంది.నరసాపురం పట్టణం చరిత్రాత్మక పట్టణం.ఈ పట్టణాన్ని డచ్,ఫ్రెంచ్, బ్రిటిష్ వారు పరిపాలించారు.నిజాం నవాబు ఈ పట్టణాన్ని ఫ్రెంచ్ వారికి ధారాదత్తం చేశాడు.ఆ సంధర్భంగా...
అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణను హై కోర్టు ఆగస్ట్ 23కి వాయిదా వేసింది. కరోనా కారణంగా కేసుల విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తమకు...
సీరం ఫార్మా కంపెనీ యజమాని ఆదర్/ఆధర్/అదర్ పూనావాలా అచ్చం సినిమాల్లో చూపించే సంపన్న పారిశ్రామికవేత్తలానే ఉంటాడు. ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి అలాగే ఉండాలి. లండన్లో వారానికి యాభై లక్షల చొప్పున నెలకు రెండు...
పేపర్ తిరగేస్తే అక్షరమక్షరం కరోనా పాజిటివ్ లతో అన్నీ నెగటివ్ వార్తలే. టీ వీ ఆన్ చేస్తే వల్లకాటి వేడికి స్క్రీన్ మండిపోతోంది. అలాంటి వేళ...మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందంలా...కారు...
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782 ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి...
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్ సిపి అభ్యర్ధి గురుమూర్తి తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి పనబాక లక్ష్మిపై 2,71,106 ఓట్ల మెజార్టితో ఘన...
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...
కోవిడ్ రెండో దశ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే, ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన సమ్మె నీ జన్మహక్కురన్నో... అంటూ సాగే లిరికల్ వీడియో...
సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు వెండితెర మీద ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయినా.. బుల్లితెర...