Monday, August 3, 2026

లింగోజీగూడలో కాంగ్రెస్ గెలుపు

జిహెచ్ఎంసిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు, అయితే ప్రమాణ స్వీకారం కూడా...

సిఎం జగన్ ను కలిసిన తిరుపతి ఎంపి

తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన డా. గురుమూర్తి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటి జరిగింది. ఉప ఎన్నికలో...

నాపై ద్వేషంతోనే ఇదంతా! – ఈటెల

జమున హ్యచరీస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే, ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట్ భూముల విషయంలో...

నిజమే సారూ! మా చావు మేము చస్తున్నాం!

నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీ మెయిన్ గేట్ ఎదురుగా టీచర్లు ఒక డిమాండుతో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఈలోపు వర్షం మొదలయ్యింది. ముఖ్యమంత్రి కారు కనిపించగానే టీచర్లు మరింత గట్టిగా నినదిస్తున్నారు....

ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో్ రిమాండ్ ఖైదీగా వున్న...

పుష్ప టీజర్ – ఆల్ టైమ్ రికార్డ్.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ చిత్రానికి ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది....

ఈటెల బర్తరఫ్!

తెలంగాణా మంత్రివర్గం నుంచి మంత్రి ఈటెల రాజేందర్ ఉద్వాసనకు గురయ్యారు. ముఖ్యమంత్రి కెసియార్ సూచనతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల...

మమత ఓటమి!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ - బిజెపి...

మమత, స్టాలిన్, విజయన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని  పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు...

ఇంటర్ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియేట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ పరిస్థితులు...

Most Read