Friday, August 14, 2026

రైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రెండోరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పంటనష్టం పరిశీలించిన అనంతరం రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు....

ఆసిఫాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గొడవలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు...

తండ్రీ కొడుకుల మధ్య సాగే వార్ .. ‘ది గోట్’  

విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయనకి ఒక రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది. రజనీ తరువాత స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ...

ఓటీటీకి వచ్చేసిన జగ్గూ భాయ్ మూవీ!

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ ను అందించడంలో మరింత స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. నిన్ననే ఈ ఫ్లాట్ ఫామ్ పైకి 'భార్గవి నిలయం' వచ్చింది. కొంతకాలం క్రితం...

ఒక కూతురి స్ఫూర్తి

తెలుగులో "నీ కుడిభుజం నేనవుతా..." అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన...

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

విజయవాడ నగరంలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర...

లైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

సత్యేవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తన నియోజకవర్గానికే చెందిన టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఆదిమూలం ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ నేడు హైదరాబాద్...

అమెరికా పాఠశాలలో కాల్పులు… నలుగురు మృతి

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఓ విద్యార్థి దురాగతానికి అమాయకులు బలయ్యారు. జార్జియా సమీపంలోని అపాలాచీ పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి...

100 కోట్ల క్లబ్ కి చేరువలో నాని మూవీ!

నాని కథానాయకుడిగా రూపొందిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. డీవీవీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, విలన్ గా ఎస్...

నడకదారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త చెప్పింది. ఇకనుంచి రోజూ 10 వేల టికెట్లు నడకదారి భక్తులకు జారీ చేయాలని టీటీడీ అధికారులు...

Most Read