యూఎస్ ఓపెన్ లో భారత ఆటగాడు రోహన్ బోపన్న- ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్ జోడీ రన్నరప్ గా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో రాజీవ్ రామ్ (అమెరికా)- జో సలిస్బరీ (ఇంగ్లాండ్) లు బోపన్న-మాథ్యూలపై 2-6; 6-3;6-4 తేడాతో విజయం సాధించారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.