Wednesday, May 8, 2024

Monthly Archives: April, 2021

మాజీ ZPTC బొబ్బిలి పులి క్యాస లక్ష్మీనారాయణ కరోనాతో మృతి

కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండల మొట్ట మొదటి ఎంపీపీ గా,జడ్పీటీసీ గా , భత్కపెల్లి సర్పంచ్ గా పదవులు చేసిన క్యాస లక్షినారాయణ(68) కరోనా మహమ్మారి వల్ల చనిపోవడం చాలా బాధాకరం. జగిత్యాల...

పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు

కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార...

కాగిత కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణ జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న కాగిత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని...

రాష్ట్రంలో లాక్ డౌన్ ఆలోచన లేదు – మంత్రి ఈటెల

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యవసరమైతే తప్ప...

రావమ్మా మహాలక్ష్మీ! హెలిక్యాప్టర్లో రావమ్మా!

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ" దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు రఘువంశం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని...

రాష్ట్రాలకు కోవిషీల్డ్ ‘వంద’నం

రాష్ట్రాలకు అందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నిఅయన వెల్లడించారు. మే 1 నుంచి...

భయాందోళన చెందకండి వైద్యం అందుబాటులో ఉంటుంది- మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కోవాక్సిన్, కొషీల్డ్ టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడం...

ప్రైవేట్ వాక్సిన్ పై ఆడిట్ చేస్తాం – హెల్త్ డైరెక్టర్

మే ఒకటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రులు వాక్సిన్ స్వయంగా సమకూర్చుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్పత్రుల కు సరఫరా చేసిన వాక్సిన్ పైన ఆడిట్...

సిఫారసు లేనిదె శ్మశానమందు దొరకదు రవంత చోటు!

"గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది? సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా? ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం" ఆరుద్రకు...

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు – సిఎం జగన్

విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 'జగనన్న...

Most Read