పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్టా మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మధును అదుపులోకి తీసుకున్న...
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో.. ఆ పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది....
కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. కర్ఫ్యూ అమల్లోఉన్నా కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం...
తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సిన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి సెకండ్ డోసు వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెల 15 వరకు మొదటిరోజు ఆపేస్తున్నామని...
కరోనా విపత్తులో ప్రజలను ఆదుకునేందుకు మరో ముందగుడు వేశారు విరాట్ కోహ్లి – అనుష్క (విరుష్క) దంపతులు. కేటో వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కరోనాపై పోరుకు ఇప్పటికే 2...
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడికి అండగా ఉందామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సూచించారు. దేశం యావతూ కోవిడ్ పై...
దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై...
కోవిడ్ పై చంద్రబాబు దుష్ప్రచారం రెండు తెలుగు రాష్టాలకు నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు విషప్రచారం వల్లే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ నుంచి ప్రయాణికుల...
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే హామీల అమలుపై దృష్టి సారించారు స్టాలిన్. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఫైలుపై మొదటి సంతకం చేశారు. రేషన్ కార్డు ఉన్న దాదాపు రెండు...
వాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. కరోనా విషయంలో కొన్ని సూచనలు ఇస్తూ ప్రధానికి రాహుల్ లేఖ రాశారు.
దేశం అత్యంత ప్రమాదకర...