మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,...
స్కూలు విద్యార్థులకు అతి త్వరలో వ్యాక్సిన్ ప్రారంభిస్తామని సింగపూర్ ప్రధానమంత్రి లీ షేన్ లూంగ్ ప్రకటించారు. కోవిడ్ కొత్త వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న వైద్య నిపుణుల హెచ్చరికల దృష్ట్యా ఈ...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ నేడు పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆయన్ను తనకు ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రేపటి నుంచే...
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు (మే 31). అభిమానులకు పండగ రోజు. అయితే.. ప్రతి సంవత్సరం తండ్రి పుట్టినరోజున మహేష్ బాబు తన కొత్త సినిమాకి సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేయడం...
చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశంలోని పౌరులు ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతించింది. అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకూ అనుసరిస్తున్న ‘టూ...
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సంతోష్ పిలుపు మేరకు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్...
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అవుతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. తనను, రాష్ట్ర...
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిలో వేసే మందుపై గురువారం...
పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకూ రాష్ట్రంలో కేవలం 11...
రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో...