రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పై వైద్య ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చింది. 45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్ వేర్ లో...
జమునా హేచరీస్ పై సక్రమ పద్ధతిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. విచారణ రాచమార్గంలో జరపాలని, బ్యాక్ డోర్ నుంచి కాదని అభిప్రాయపడింది. ముందుగా నోటీసులిచ్చి తగిన సమయం ఇచ్చి...
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నా హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి నరేద్రమోది సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై వెంటనే నివేదిక ఇవ్వాలని...
వాక్సినేషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా వాక్సినేషన్ ను...
దర్శకరత్న దాసరి నారాయణరావు 150 సినిమాల మైలురాయిని చాలా ఈజీగా దాటి.. అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడుగా చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోలతో భారీ చిత్రాలు...
ఈటెల రాజేందర్ కు ప్రభుత్వంలో, పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, అసైన్డ్ భూములు ఆక్రమిచారని తేలినందునే చర్యలు తీసుకున్నారని తెలంగాణా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న...
దక్షిణాదిలో అందులోనూ ప్రత్యేకించి తమిళనాడులో టిఫిన్లలో ప్రముఖమైనది ఇడ్లీ సాంబార్. నాణ్యతను బట్టి అయిదు రూపాయలు మొదలుకుని ఇరవై అయిదు రూపాయలవరకూ ఉంటుంది ఒక ఇడ్లీ ధర. హోటల్ బట్టి ధర మారుతుంది....
ఆంధ్ర ప్రదేశ్ సమాచార హక్కు కమిషర్లుగా సీనియర్ పాత్రికేయుడు ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో...