పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. వాఘా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లు ప్రశాంత్ ను బి.ఎస్.ఎఫ్. బలగాలకు అప్పగించారు.
వైజాగ్ కు చెందిన ప్రశాంత్ మాదాపూర్...
పేదవారి సొంత ఇంటి కల నేరవర్చడేమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాల నియోజవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ముఖ్యమంత్రి చంద్ర శేఖర్...
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న సీతారాం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఏప్రిల్ నెలాఖరులో తమ్మినేని భార్య వాణిశ్రీ...
2G కి కాలం చెల్లింది.
3G మొహం మొత్తింది.
4G పాతబడింది.
ఇక 5G రావాల్సిందే.
చైనాలో వచ్చింది.
ఇంకెక్కడో ఎప్పుడో వచ్చింది.
మనకే ఆలస్యమవుతోంది.
అర చేతి స్మార్ట్ ఫోనే ఇప్పుడు మాట్లాడే ఫోన్. వినే రేడియో. చూసే టీ వి....