తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అయన...
సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం...
తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది, కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే...
Ravi Teja New Movie Shooting Started In The Surrounding Of Hyderabad :
‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన మాస్ మహారాజ రవితేజ 68వ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం...
తెలుగు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, దివంగత నేత వైఎస్సార్, జగన్ లపై పరుష పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత...
వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం సంతోషంగా స్టెప్పులేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు... జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్థింగ్ స్పెషల్ అనేలా ఉంటాయిKhaidi....
టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున టెన్నిస్ మహిళల డబుల్స్ లో సానియా మీర్జా-అంకిత రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు. నిన్న ఈ ఎంట్రీలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ...
ఇండియానుంచి ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా స్విమ్మర్గా మనా పటేల్ చరిత్ర సృష్టించారు. యూనివర్సాలిటీ కోటా కింద ఆమె ఎంపికయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఈ విషయాన్ని ద్ర్హువీకరించింది....
మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూస్తే మన దగ్గరా మూడో దశ(థర్డ్ వేవ్) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబరులో...