అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ‘డియర్ మేఘ’ సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా...
హీరో విశాల్ ప్రస్తుతం తు.పా శరవణన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా...
గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని...
సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలన్న ఆయన, భారతదేశంలోని...
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్ళు మరో రెండు విభాగాల్లో పతకాలు సాధించారు. హై జంప్ లో నిషద్ కుమార్ కు రజత పతకం లభించగా, డిస్కస్ త్రో లో వినోద్...
ఇచ్చేది తెరాస ప్రభుత్వం... చెప్పుకునేది బీజేపీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చిటికెడంతా ఉప్పువేసి...పప్పంతా నాదేనన్న తీరు బీజేపీ నాయకులదన్నారు. అంగన్ వాడీలకు కేంద్రం ఇచ్చేది రూ.2700 మాత్రమేనని,...
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదని అనకాపల్లి శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. 14 ఏళ్ళ...
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని భారత బాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు వేద...