యాసంగి ధాన్యం మిల్లింగ్ పై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి నిలిపింది, మిల్లింగ్ వేగవంతం చేయడం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల...
ఉత్తరప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వచ్చే నెల ఏడో తేదిన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అయోధ్య నుంచి జూలై 23 న బిఎస్పి...
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమి పాలైంది. లీడ్స్ లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ నాలుగో రోజు మొదటి...
తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కుడా అదేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ...
చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ...
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి...
తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణ లో నిజాం పాలన పోవాలని భాగ్యలక్ష్మి అమ్మను కోరుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్ చేపట్టిన ...
రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశా ..తుస్సు మనిపించాడని, నా సవాల్ పై వెనక్కి పోయాడని మంత్రి మల్లా రెడ్డి ఎద్దేవా చేశారు. నా పై ఆరోపణలన్నీ అబద్దాలే అన్నారు. నకిలీ కాగితాలతో...
ఓ రంగం పై నిపుణులు ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తుంటే అదొక అద్భుతమవుతుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భాన్ని ‘మహా సముద్రం’ సినిమాలో మనం చూడొచ్చు. టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్,...