ప్రజలకు పౌష్టికాహారం అందించడం, స్థానిక వినియోగాన్నిపెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకే ఆక్వాహబ్లు, రిటైల్ వ్యవస్థలను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిగ్గా పంట చేతికి...
కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ రాజకీయ పరిణామాలు వరుస షాక్ లు ఇస్తున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేశారు....
హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు....
కులాల మధ్య వత్యసాలు చూపకుండా బీసీలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన...
DK Pattammal: A Meastro and Her Timeless Music
జాతీయ గాన కోకిల అని ప్రశంసించబడిన ప్రమూముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్ (D.K.Pattammal) గురించి కొన్ని సంగతులు....
తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న...
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దొరసాని, మిడిల్ క్లాస్...
ప్రగతి భవన్ సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అభివర్ణించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాటాలకు, ఉద్యమ కార్యక్రమాలకు తెలంగాణా...
సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ పై ముందుకు వెళతామన్నారు. పారదర్శకత కోసం, అవకతవకలు...
ఎవరిగోల వారిది అంటే ఇదే. కరోనా మూడో వేవ్ లో ఉన్నామా? లేక క్రమంగా కరోనా తగ్గుతోందా? తెలియని అయోమయం ఇంకా అలానే ఉంది. ఇంకా జాగ్రత్తలు, ఆంక్షలు, వీలయినంత భౌతిక దూరాలు...
ఆది సాయికుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకం పై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి...