Tuesday, May 13, 2025

Monthly Archives: October, 2021

కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా…

రైతుల న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న ఎనిమిది మంది రైతులను చంపిన  ఘటన కలచివేసిందన్నారు....

కేంద్రం సహకారం లేదు – ఎమ్మెల్సీ కవిత

అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, మన రాష్ట్రంలో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా, పీఆర్సీ పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పారదర్శకమైన, ప్రగతిశీలమైన, ప్రతిభావంతమైన సీఎం...

యువత చూడాల్సిన సినిమా ‘రిపబ్లిక్’ : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవ్‌ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’  అక్టోబ‌ర్ 1న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల నుండి విశేష...

లఖీంపూర్ ఖేరి ప్రకంపనలు

ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతుల మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటన స్థలాన్ని సందర్శించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను...

సాయితేజ్‌ కు ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ శుభాకాంక్షలు

సాయితేజ్ హీరోగా దేవ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ...

శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ‘ఆటో రజిని’ ప్రారంభం.

శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జె నిర్మిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. ఈ...

హైదరాబాద్ పై కోల్ కతా విజయం

ఐపీఎల్ లో హైదరాబాద్ పై కోల్ కతా ఆరు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. లక్ష్యం చిన్నదే  అయినా  హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం కోసం...

కొడిగడుతున్న ఇంజనీరింగ్ చదువులు

Engineering seats in India hit 10-years low ఏటా సగటున భారత దేశం పాతిక లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తోంది. వీరిలో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం దొరకబుచ్చుకునే వారు పది శాతానికి...

భవానీపూర్ లో దీదీ విజయం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో మమత 58 వేల ఓట్ల మెజారిటి సాధించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మమత బెనర్జీకి...

దేశం కోసం ఆలోచించే కుర్రాడి కథ : వైష్ణ‌వ్ తేజ్

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కొండపొలం’ అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...

Most Read