Saturday, May 10, 2025

Monthly Archives: November, 2021

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ టీజర్ విడుదల

Bimbisara Teaser : డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌. కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఈచిత్రం ద్వారా వశిష్ట దర్శకుడిగా పరిచయం...

కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ప్రారంభం

Kiran Abbavaram- New Film: ‘రాజా వారు – రాణీ గారు’, ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈరోజు హైదరాబాద్‌లో...

సిఎం నివాసం వద్ద గోశాల

CM in Gaushala: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,...

మీడియా ముసుగులో గంజాయి రవాణ

Cannabis Smuggling With Media Sticker : రంపచోడవరం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల గంజాయిని, ఐదుగురు వ్యక్తులను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం...

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing : దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి...

డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల

Pushpa Trailer ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది....

డ్రా గా ముగిసిన తొలి టెస్ట్

1st Test Draw ఇండియా- న్యూజిలాండ్ మధ్య  కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది.  నిన్న ఒక వికెట్ నష్టానికి నాలుగు పరుగులతో నేటి ఆట మొదలుపెట్టిన కివీస్ బ్యాట్స్...

వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతం

Vaccination‌ More Excerpt : వ్యాక్సినేషన్‌ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి  వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఎంత...

బిజెపి కోర్ కమిటీ ఏర్పాటు

BJP Core Committee: భారతీయ జనతాపార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కోర్ కమిటీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో 13 మంది సభ్యులు, ముగ్గురు ప్రత్యేక...

రాజ్యసభలో విపక్ష ఎంపిల సస్పెన్షన్

రాజ్యసభ నుంచి 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసారు. వర్షాకాల సమావేశాలలో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది ఎంపీల పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. వర్షాకాల...

Most Read