Monday, June 9, 2025

Yearly Archives: 2021

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్ దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320...

26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

అమరావతి: ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. స్పీకర్‌...

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు...

దేశానికే తెలంగాణ ఆదర్శం

ఆక్సిజన్ తరలింపుకు విమాన సేవల వినియోగం విమానల ద్వారా తరలిస్తున్న తొలి రాష్ట్రం హైద్రాబాద్ నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన విమానాలు 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న రోగులకు అందనున్న...

ఏపీ విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ మ‌ణిహారం

విద్యార్థుల‌కు 42 ర‌కాల నైపుణ్య కోర్సులు • 1.60ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు సౌల‌భ్యం • ప్ర‌తి విద్యార్థికీ వంద‌ డాల‌ర్ల బ‌హుమ‌తి కూప‌న్ • మైక్రోసాఫ్ట్ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ప్ర‌య‌త్నం • కోర్సు పూర్తీకాగానే విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్...

సిఎం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ...

ఇజ్రాయెల్ చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది

ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశమైనా(శ్రీలంకలో ఇది మూడో వంతు ఉంటుంది) ఎన్నో అసాధ్యమైన విషయాల్ని అతి కొద్ది కాలంలో సాధించిన దేశంగా ప్రసిద్ధి చెందింది (స్వాతంత్య్రం ఇండియాకు 1947 లో వస్తే...

600 మంది SBI ఉద్యోగులకు కరోనా

హైదరాబాద్‌:- కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. ఖాతాదారులతో...

ఆక్సిజన్ కొరతపై ఏపీ సర్కార్ ఫోకస్

ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు - పీక్ స్టేజ్‍లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా - ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు - ఏపీకి...

నాసిక్ కొవిద్ ఆస్పత్రిలో తీవ్ర విషాదం

ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి - ఆక్సిజన్ లీకేజీని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది - ఆస్పత్రి వద్ద భయానక వాతావరణం

Most Read