రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్
దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు
గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320...
అమరావతి: ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. స్పీకర్...
తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు...
ఆక్సిజన్ తరలింపుకు విమాన సేవల వినియోగం
విమానల ద్వారా తరలిస్తున్న తొలి రాష్ట్రం
హైద్రాబాద్ నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన విమానాలు
3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న రోగులకు అందనున్న...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ...
ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశమైనా(శ్రీలంకలో ఇది మూడో వంతు ఉంటుంది) ఎన్నో అసాధ్యమైన విషయాల్ని అతి కొద్ది కాలంలో సాధించిన దేశంగా ప్రసిద్ధి చెందింది (స్వాతంత్య్రం ఇండియాకు 1947 లో వస్తే...
హైదరాబాద్:- కరోనా రెండో వేవ్లో తెలంగాణలో 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఎస్బీఐ తెలిపింది.
ఈ సందర్భంగా ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు.
‘‘కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.
ఖాతాదారులతో...
ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు - పీక్ స్టేజ్లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా - ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు - ఏపీకి...