Monday, May 12, 2025

Yearly Archives: 2021

ధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023 మంది చనిపోయారు. రాజకీయ నాయకులు,...

సొంతూళ్లకు తిరిగి వస్తున్న వలస కూలీలు

పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు.. గతేడాది అనుభవాలతో ముందుజాగ్రత్త పడుతున్నారు. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి నెలకొంది. అనంతపురం...

ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

తన సొంత వాహనం కు మైక్ కట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కరోనా పై ప్రజలకు జాగ్రత్తలు చెపుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. బాపట్ల నియెజకవర్గంలోని ప్రజలు అవసరము అయితేనే ఇళ్ల నుండి బయటకు...

వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్ల జమ చేశారు ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి కోసం అనేక...

రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘‘నాలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటీవ్‌గా తేలింది. నాతో ఇటీవల సన్నిహితంగా...

కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం

అన్ని జిల్లాలకు సమానావకాశాలు! కొత్త జోన్లతో విస్తృత ప్రయోజనాలు   కొత్త జోనల్‌ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడంతో పాటు విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరనున్నాయి....

జిహెచ్ఎంసిలో కరోనా కంట్రోల్ రూం

నగరంలో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్...

జగనన్న విద్యాదీవెన నగదు జమ చేసిన సీఎం జగన్

చదువుతోనే మన రూపురేఖలు మారుతాయి విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంది ‘విద్యాదీవెన’ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆన్‌లైన్ ద్వారా తల్లుల ఖాతాల్లో ‘జగనన్న విద్యాదీవెన’...

వారణాసిలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన మోదీ

యూపీలోని వారణాసిలో కరోనా వైరస్‌ ముప్పు నుంచి ప్రజల్ని రక్షించేందుకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. వారణాసిలో ప్రస్తుత పరిస్థితులపై ఆదివారం అక్కడి అధికారులతో మోదీ సమీక్షించారు....

విశాఖకు రాజధాని వస్తుంది

త్వరలోనే ఏపీకి విశాఖ రాజధానిగా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మట్లాడారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖలో 740 స్లమ్ ఏరియాలు...

Most Read