బంగ్లాదేశ్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమన్ బజార్...
కార్వీ స్కామ్లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. సంస్థ ఎండి పార్థసారథికి చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీలాండరింగ్ యాక్డ్ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన...
అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలోని సీతంపాలెం బీచ్ లో గల్లంతైన వారిలో మరో రెండు మృతదేహాలు రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మొత్తం ఏడుగురు విద్యార్ధులు అలల తాకిడికి కొట్టుకుపోగా వారిలో సూరిశెట్టి...
త్వరలో కేసీఆర్ పై యుద్ధం ప్రకటించబోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఉద్దేశ్య పూర్వకంగా మూడున్నర ఏళ్ళుగా కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్న కోపంతో ఎస్...
అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అస్సాంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వారి పూర్వ చరిత్ర పరిశీలిస్తే ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. ముఖ్యంగా...
Kelloggs Flakes : దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం అమెరికన్ల ఆహారం అధిక కొవ్వుతో కూడినదై ఉండేది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు ఓ చర్చి ప్రతినిధులు కొందరు ప్రజల...
అక్కినేని నాగచైతన్య నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డా. ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు. నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. అయితే.. అమీర్...
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా...
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు వశిష్ట్ రూపొందించారు. ఆగష్టు 5 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిగర్తల రాజు బింబిసారుడిగా కళ్యాణ్...