Thursday, May 15, 2025

Monthly Archives: July, 2022

ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన థ్యాంక్యూ  ఇటీవ‌ల రిలీజైంది. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. జోష్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు నాగ‌చైత‌న్య‌తో...

సంక్రాంతికి బ‌రిలో ఏజెంట్?

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు, అనిల్ సుంక‌ర అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ స‌ర‌స‌న...

అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం

2022 కామన్ వెల్త్ గేమ్స్ బర్మింగ్ హామ్ లోని అలెగ్జాండర్ స్టేడియంలో అత్యంత వైభవంగా మొదలయ్యాయి. ఆరంభ వేడుక క్రీడాకారులు, అతిథులు, ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గత కామన్ వెల్త్ లో గోల్డ్...

హాలీవుడ్ స్థాయిలో ప్రాజెక్ట్ కే :అశ్విని దత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ లో ఉన్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి డైరెక్ష‌న్...

నేర్చుకోవడమే గానీ ఇచ్చే స్థాయి లేదు : బుచ్చిబాబు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌. ఈ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.....

వెసెక్టమీలో తెలంగాణ రెండో స్థానం

పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జరిగాయి. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో...

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు సరికాదు -గుత్తా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణంతో రాజీనామా చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాకు కారణాలు ఆయనే వెల్లడించాలన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ..మునుగోడులో పోటీ ఎవరు చేస్తారనేది...

నేడు మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం

రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది ప్రభుత్వం అమలు చేస్తోంది....

ముంపు గ్రామాలతో ప్రత్యేక జిల్లా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలతో కలిపి ఓ ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ఇక్కడి ప్రజలంతా త్యాగం...

Chess Olympiad: చెస్ ఒలింపియాడ్ ప్రారంభించిన మోడీ

క్రీడల్లో పరాజితులు ఎవరూ ఉండరని, విజేతలు, భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు.  తమిళనాడులో జరుగుతోన్న 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ...

Most Read