మావోయిస్టులు ఒకే రోజు రెండు లేఖలు విడుదల చేయటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయి. తాజాగా మునుగోడు ఉపఎన్నికలు, తెరాస, బిజెపి లను...
Sweet Language:
త్రిలింగ మనదేనోయ్
తెలుంగులంటే మనమేనోయ్... ఈ పాట నా చిన్నప్పుడు మాబడికి వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఎదురుగా మా పిల్లలందరం పాడాము. ఆ సన్నివేశం నాకు లీలగా గుర్తుంది....
కోట్లు కొల్లగొట్టిన ఓ సైబర్ క్రైం ముఠాను సైబరాబాద్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. 'మార్కెట్ బాక్స్ యాప్' అనే ఓ యాప్ ద్వారా కొందరు ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపారం అంటూ...
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో పట్టు బిగించేందుకు చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. తాలిబాన్ ఏలుబడితో ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. తాలిబాన్ విధానాల్ని ప్రపంచ దేశాలు విమర్శిస్తుంటే...
నేడు తెలుగు భాషా వేత్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి. ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు...
శ్రీనిధి శెట్టి ఇంతవరకూ చేసింది రెండే సినిమాలు. ఆ సినిమాలే 'కేజీఎఫ్ 1' .. 'కేజీఎఫ్ 2'. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం వలన .. సంచలన విజయాలను సాధించడం వలన ఈ...
మద్రాసు ప్రెసిడెన్సీలో శాసనసభలో ఆవిష్కరించిన తొలి చిత్రపటం జాతిపిత గాంధీజీదే.
అప్పటి దేశప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ 1948 జూలై 24వ తేదీన మహాత్ముని చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
నాటి కార్యక్రమంలో అలనాటి భారతదేశ గవర్నర్ జనరల్...
బాలీవుడ్ లో 'బాహుబలి' రేంజ్ లో రూపొందించిన మూవీ 'బ్రహ్మాస్త్రం'. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు....
బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఆమధ్య బాలయ్యపై రాయలసీమలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్...
అడ్వొకేట్ కరుణాసాగర్ నిన్ను చంపేస్తాము ,రాజా సింగ్ కేసు నుండి తప్పుకో. ..ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో కరుణాసాగర్ పలు పోలీస్ స్టేషన్లలో రక్షణ కలిపించాలంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై...