మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’., గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు.
దేశానికే ఆదర్శంగా...
ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఇవాళ ఆయన స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. దాదాపు...
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నేడు ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. ఉభయ...
రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న పరిశ్రమలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనుమతులు పొందాయని టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత...
టీమిండియాకు టి 20 వరల్డ్ కప్ కు ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు బిసిసిఐ...
నందమూరి బాలకృష్ణ 'అఖండ' తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ప్రస్తుతం...
హనుమ విహారీని రెస్ట్ అఫ్ ఇండియా జట్టు కెప్టెన్ గా బిసిసిఐ ఎంపిక చేసింది. 2019-20 రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర జట్టుతో మాస్టర్ కార్డ్ ఇరానీ కప్ 2022 కోసం రెస్ట్...
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్ లో మార్పులు తీసుకురాకపోతే ప్రపంచంలోని వర్ధమాన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత్ విదేశాంగ...
గుంటూరులో బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేసిన మహనీయుడు బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకోసం ఏర్పాటు చేసిన దిమ్మె కూల్చివేయడం దారుణమని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యకం చేశారు....