Wednesday, May 14, 2025

Monthly Archives: September, 2022

‘ఎస్ బాస్’ అంటున్న యంగ్ హీరో హావిష్

ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఎస్ బాస్. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు భాగమతి చిత్ర దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి...

ప్రజల్లో ఉండాల్సిందే: సిఎం జగన్ క్లాస్

మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని, ఈ విషయంలో దొంగ దారులు వెతకొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు హెచ్చరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌...

జోన్ కు కట్టుబడి ఉన్నాం: రైల్వే మంత్రి స్పష్టం

రైల్వే జోన్ విషయంలో ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని, జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులూ పూర్తి...

పోషకాహారం.. ప్రపంచానికి సవాల్ : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

నాణ్య‌మైన పోష‌కాహారం ప్ర‌పంచం ముందున్న స‌వాల్ అని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక అని...

గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో 20వేల ఉద్యోగాలు: సిఎం

పరిశ్రమలకు ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని అప్పుడే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు....

దసరాకు కెసిఆర్ జాతీయ పార్టీ

కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారని...

సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక

సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు...

పాక్ వరదబాధిత ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు

Allah Hu Akbar Tehreek : అకాల వర్షాలు, వరదలకు తోడు కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పాకిస్తాన్ లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. ద్రవ్యోల్భణం, అదుపులేని ధరల పెరుగుదల పాక్ ప్రజలను అతలాకుతలం...

గాడ్ ఫాదర్ మదగజమా!

Language-Liberty: "నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా!" మత్తేభ గణాలేవో చెప్పే పద్యమిది. యాభై ఏళ్ల కిందటివరకు ఛందో వ్యాకరణాలను ఇలా పద్యాల్లో, శ్లోకాల్లోనే నేర్పేవారు....

అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల...

Most Read