హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసంచేసినవారు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూర్తిగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారని, అందుకే...
తాను జనంలో ఉంటానని, జనం తనతో ఉంటారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పారని, మరొకరికి...
మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా...
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు తెలియజేశారు. గతంలో పార్టీ...
నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను... వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందాయి. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే......
ఆర్ఆర్ఆర్.. రికార్డు విషయంలో సంచలన సృష్టిస్తే... అవార్డుల విషయంలో చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీ 1200 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గోల్డన్ గ్లోబ్ అవార్డ్,...
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1 గా ఇటీవల ప్రారంభమైన ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న...
మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్దేవ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా...
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే.....