ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న...
చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్...
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు....
ఒకప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూపార్క్ మరి కొన్ని మాత్రమే టూరిజం ప్రాంతాలుగా ఉండేవి. ప్రస్తుతం, వీటన్నింటినీ తలదన్ని ట్యాంక్ బండ్, నక్లెస్...
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్... వీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు చేయడం.. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఎప్పటి నుంచో మహేష్, త్రివిక్రమ్ కలిసి మరో...
మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని...
ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరు హీరోలు ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అదరగొడితే... చరణ్ అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టాడు. ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్స్...
ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న టి20 సిరీస్ చివరి మ్యాచ్ లో పాకిస్తాన్ 66 పరుగులతో ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా ఈ రెండు జట్ల మధ్యా మూడు మ్యాచ్ ల సిరీస్...
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్కు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు మెహర్ రమేష్, బాబీ, బుచ్చిబాబు...
అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలోని నాషివిల్లేలో దారుణం చోటు చేసుకుంది. క్రిష్టియన్ కొవెనంట్ పాఠశాలలో రక్తపుటేరులు పారాయి. స్కూల్లోకి ప్రవేశించిన ఓ మహిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు...