దుబాయ్ లో నేడు ముగిసిన బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్-2023 లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్ విభాగంలో ఈ...
రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నూతన సచివాలయంలోని మొదటి ఫ్లోర్ లో ఆదివారం రెండు గంటల ప్రాంతంలో ఆసీనులయ్యారు. ప్రార్థనల అనంతరం బాధ్యతలు చేపట్టిన హోం మంత్రి మొదటగా...
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్...
హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని అవిష్కరించారు కేసీఆర్. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన...