‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ను చిత్ర బృందం బుధవారం విడుదల...
భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ లు థాయ్ లాండ్ ఓపెన్-2023 తొలి రౌండ్ లోనే ఓటమి పాలై నిష్క్రమించారు. కాగా లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, సాత్విక్-చిరాగ్ జోడీలు తమ...
పార్టీలో ఏ ఒక్కరో చేరనంతమాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి పార్టీలో చేరడం...
House-Wish: పాపం పాపారావు. భార్య పోరు భరించలేక...కొన్ని ఆదివారాలను ఇల్లు కొనడానికి అన్వేషణకోసం కేటాయించాడు. పాపారావు పేరే పాతగా ఉంటుంది కానీ ఆయన ఉద్యోగం చాలా ట్రెండీగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ కొలువు....
వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొంతమంది ప్రభావితం చేస్తున్నారని ప్రభుత సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ, వారి కోణంలోనే సిబిఐ...
తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తనకు ఓ ట్రాక్ రికార్డ్ ఉందని, అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని...
'చంద్రబాబు పిట్ట కథలకు, పచ్చ చానెళ్ళ కట్టు కథలకు పుట్టిన విషపుత్రిక...టిడిపి నిన్న విడుదల చేసిన ఛార్జ్ షీట్' అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. ఈ ఛార్జ్...
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు ముఖ్య కారణం ఈ...
పొత్తుల అంశాన్నితేల్చాల్సింది బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు....
ధూప దీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణకు అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలను 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు ఈ...