గత 8 సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు, సిబ్బంది అందిపుచుకోవాలని సూచించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని తన...
రోడ్లపై ర్యాలీలు, రోడ్ షో లు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో విపక్షాలకే కాదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జీవో...
ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రహదార్లపై రోడ్ షో లు, బహిరంగ...
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో శ్రుతిహాసన్ ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో సన్నజాజి పువ్వులా ఉండే శ్రుతి హాసన్ కి కుర్రాళ్ల వర్గంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు....
హైదరాబాద్ లో ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజు నిరసన చేపట్టారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు...
అల్లు అర్జున్ సంచలనం 'పుష్ప'. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇది ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఎలాంటి విజయం సాధిస్తుందో అనుకుంటే... అంచనాలకు మించి విజయాన్ని సాధించింది....
బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అంటూ టాక్ షోతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఫస్ట్ సీజన్ కంటే.. సెకండ్ సీజన్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవల ఈ టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్నారు. బాలయ్య,...
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా...
కందుకూరులో ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రతకోసం కీలక...
చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే... రవితేజకు జంటగా...