AP Telangana Assets : ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి నిత్యనందరాయ్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి…ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ జీవీఎల్ నరసింహ రావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.