Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కూటమి మెరుగ్గా చేస్తుందని భావించారు

తమ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ప్రజలు భావించి ఉండవచ్చని, అందుకే కూటమిని గెలిపించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని...

బాబు ప్రమాణ స్వీకారం 12న

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీలో పలువురు జాతీయ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కొత్తగా ఎంపికైన ఎంపీలు ఆయనకు...

ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ సూచన

'ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలని' జనసేన అధినేత పవన్...

ఈ విజయం ఓ చరిత్ర : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో ప్రజలు చూపించిన చిత్తశుద్ది అమూల్యమైనదని, దాన్ని ఎలా కొనియాడాలో కూడా అర్ధం కావడం లేదని, ఏపీ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...

జనసేన కార్యాలయానికి చంద్రబాబు

నేడు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు...

ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు రాజీనామా లేఖను పంపారు. నేడు వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైన సంగతి...

రేపు ఢిల్లీకి బాబు : ఎన్డీయే భేటీకి హాజరు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. కాగా రేపు...

నాలుగోసారి సిఎంగా చంద్రబాబు: 9న ప్రమాణం!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒకసారి పదవి చేపట్టిన బాబు ఈసారి రెండో దఫా...

భారీ ఆధిక్యం దిశగా తెలుగుదేశం కూటమి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి భారీ విజయం దిశగా సాగుతున్నట్లు కనబడుతోంది. కూటమి మొత్తం 140 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండగా.... అధికార వైసీపీ కేవలం...

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బైటకు పంపుతాం : ఎంకే మీనా

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రేపు...

Most Read