Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పోలవరానికి సిఎం, కేంద్ర మంత్రి

field visit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులను...

వికేంద్రీకరణ మా విధానం: బొత్స స్పష్టం

Our stand is clear:  పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, అది తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్...

ఇది అమరావతి రైతుల విజయం : బాబు

Victory of Farmers: అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభివర్ణించారు. అమరావతి, సీఆర్డీఏపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా మహిళలు,...

హైకోర్టు తీర్పుపై సిఎం సమీక్ష

CM Review: అమరావతి రాజధాని, పరిపాలనా వికేంద్రీకరణ,  సీఆర్డీయే  రద్దు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు వెలువరించిన తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సమీక్ష...

అసెంబ్లీ: అప్పలరాజుకు గౌతమ్ రెడ్డి శాఖలు

Appalaraju- IT: సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తన పరిధిలో ఉన్న వివిధ శాఖల భాధ్యతలను పలువురు మంత్రులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. అలాగే దివంగత మంత్రి...

అభివృద్ధిపై దృష్టి పెట్టండి: యనమల

Develop Amaravathi: మూడు రాజధానులు, సిఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.  ఈ తీర్పు మొదటినుంచీ...

సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం

Amaravathi only:  సిఆర్డీయే చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.  రైతులకు  మూడు నెలల్లో ప్లాట్లు మౌలిక వసతులతో సహా అభివృద్ధి చేసి ఇవ్వాలని...

అబద్ధాల్లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు

Kannababu fire: ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 సీట్లు వస్తాయంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పిట్టల దొరల మాటను తలపిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా...

రైతులకు రుణాలు పెంచాలి: సిఎం జగన్

Credit Seminar: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా, రుణాలు...

160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

Be ready:  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అయన  జోస్యం...

Most Read