Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జంబో బోర్డు దారుణం: చంద్రబాబు

అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డును...

ఇదేనా మీ సీనియార్టీ: బుగ్గన ధ్వజం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వృద్ధిరేట్లపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు.  ప్రతిపక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత...

ఎల్లుండే జడ్పీ, ఎంపిపి కౌంటింగ్

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం సెప్టెంబర్ 19)న జరగనుంది. ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ నిన్న...

ఇంటి రుణాలపై చారిత్రక నిర్ణయం: పేర్ని

ఇంటి కోసం రుణాలు తీసుకున్న పేద, మధ్య తరగతి వర్గాల కోసం రాష్ట్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. 1983...

గ్రహణం వీడింది: సజ్జల

నేటి హైకోర్టు తీర్పుతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగల్ బెంచ్ తీర్పును...

జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 8న...

సహకార వ్యవస్థ బలోపేతం: మంత్రి

డిసిఎంఎస్, డిసిసిబిల బలోపేతానికి ప్రభుత్వం పారదర్శక విధానాలను అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పలు జిల్లాల డిసిసిబిల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు....

25 మందితో టిటిడి పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం 25 మందితో కొత్త బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో ఆరుగురు గత బోర్డులో కూడా కొనసాగారు. టీటీడీ పాలకమండలి సభ్యులు.. ఏపి...

అర్హులందరికీ ఆసరా: సిఎం జగన్

వైయస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాలతో మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బాటలు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధికోసం...

రఘురామ పిటిషన్ డిస్మిస్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డిలకు సిబిఐ  కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం...

Most Read