Tuesday, September 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాజధాని విచారణ ఆగష్టు 23కి వాయిదా

అమరావతి రాజధానిపై దాఖలైన కేసుల విచారణను హై కోర్టు ఆగస్ట్ 23కి వాయిదా వేసింది. కరోనా కారణంగా కేసుల విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై తమకు...

వైఎస్సార్ సిపి ఘన విజయం

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  వైఎస్సార్ సిపి అభ్యర్ధి గురుమూర్తి తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి  పనబాక లక్ష్మిపై 2,71,106  ఓట్ల మెజార్టితో ఘన...

సంక్షోభంలో రాజకీయాలా? – బాబుపై సజ్జల ఫైర్

కోవిడ్ రెండో దశ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంటే, ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు  చేస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా...

మచిలీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 38 మంది డిశ్చార్జ్

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి  కరోన బాధితులతో నిండిపోయింది.  అయితే ఈ రోజు రికార్డు స్థాయిలో 38 మంది కరోన పేషంట్లు కోలుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో డాక్టర్లు, సిబ్బంది నిరంతర కృషి వల్లే...

పరీక్షలపై పునరాలోచన చేయండి – ఏపీ హైకోర్టు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

సొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల...

పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు

కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార...

కాగిత కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణ జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న కాగిత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని...

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు – సిఎం జగన్

విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 'జగనన్న...

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈవో బాధ్యతలు అప్పగింత

తాత్కాలిక ఈవో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ని ఇప్పటికే స్టేట్ కువైట్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో...

Most Read