Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి: బాబు

Babu to Reconstruct:  ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాము ఎల్లప్పుడూ  ప్రజాహితం కోసమే...

ఏపీ ప్రభుత్వంతో పనిచేయనున్న జె–పాల్‌

Jagan- Esther Duflo: నోబెల్‌ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ఎస్తర్‌ డఫ్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి...

ఏప్రిల్ 10 నుండి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Jai Sriram:  ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. పురాతన ప్రాశస్త్యం గల ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వహించేందుకు  తిరుమల తిరుపతి దేవస్థానం...

రేపు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

TDP formation Day:  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి రేపటికి (మార్చి 29) 40 వసంతాలు పూర్తి కావస్తోంది.  ఉభయ రాష్ట్రాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. 1982...

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సిఎం జగన్

In memory of Gowtham: గౌతమ్‌ రెడ్డి ఇక లేదన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చిన్న తనం...

నెల్లూరులో సిఎం పర్యటన

CM- Nellore: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సిఎం పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం...

బస్సు ప్రమాద బాధితులకు పెద్దిరెడ్డి పరామర్శ

Minister consoled: భాకరాపేట బస్సు ప్రమాద బాధితులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.  శనివారం రాత్రి  ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు...

బస్సు ప్రమాద ఘటనపై సిఎం దిగ్భ్రాంతి

CM Shocked: తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు....

సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

#RashtriyaSanskritMahotsav ‘జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2022’ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుగుతోన్న ఈ వేడుకలు రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి...

ఏప్రిల్11న కేబినెట్ ప్రక్షాళన?

Cabinet Reshuffle: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఏప్రిల్ 11న జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.  దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తున్నారు. సిఎం జగన్ ను...

Most Read