Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టిడిపి ఆడలేక మద్దెల ఓడు: సత్య కుమార్

తమిళనాడు డిఎంకె, అన్నాడిఎంకే తరహాలో ఐతే మీరు, కాకపొతే మేము అన్నట్లుగా రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల తీరు ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ...

బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రుల రెండవ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు ఆశీస్సులు అందించారు. 9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ...

వెలిగొండ పూర్తి చేసి తీరుతాం: సిఎం జగన్

తన తండ్రి, దివంగత నేత వైఎస్ కలల ప్రాజెక్టు  వెలిగొండను పూర్తి చేసి తీరుతామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఇప్పటికే...

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్

దేవీ నవరాత్రుల ప్రారంభం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దర్శించుకున్నారు. నేడు తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి...

రెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరాకు శ్రీకారం

మహిళా స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం రెండో విడతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు . ఒంగోలు పీవీఆర్‌ బాలుర...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డా. జవహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.  అక్టోబర్ 7...

జనవరి 26కి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ :సిఎం

ఫ్యామిలీ డాక్టర్‌  కాన్సెప్టును జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు....

డ్రగ్స్ లో ద్వారంపూడి పాత్ర : లోకేష్

డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన ఆరోపణలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. డ్రగ్స్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరని ప్రశ్నిస్తే సజ్జల ఎందుకు భుజాలు...

రైతుల కళ్ళల్లో ఆనందం…: కన్నబాబు

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే...

వెలిగొండ పూర్తి చేయండి: ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు....

Most Read