Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నేను అందరివాడిని: చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలంతా కలిసిరావాలని, కేసులు పెడతారని భయపడి బైటకు రాకపోతే మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పేదరికంలేని సమాజాన్ని చూడడం, తెలుగుజాతిని ప్రపంచంలో...

సింహాద్రిపురంలో అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లలో మూడురోజుల పర్యటనలో ఉన్న సిఎం జగన్ నేడు రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో...

సమాజ హితానికి కళలు దోహదం: మంత్రి వేణుగోపాలకృష్ణ

సమాజ హితాన్ని కాంక్షించే నాటకరంగాన్ని సజీవంగా ఉంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో కృపి చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబందాల శాఖ, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రి...

బాబుతో పీకే భేటీ!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నేడు ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పీకే నేరుగా...

CM YS Jagan: సంక్షేమం, ప్రాధాన్యతలు – ఏపి, తెలంగాణ

తెలంగాణ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పోలిక లేదని స్పష్టంగా చెప్పవచ్చు. తెలంగాణలో కెసిఆర్ పదేళ్ళ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు ప్రకటిస్తున్నా... వాస్తవంగా బిసిలకు అవకాశాలు కల్పించటంలో...

మేం తప్పు చేయం – అప్పు చేయం: లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

ఐపీఎస్ విశ్రాంత అధికారి, గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన వివి లక్ష్మీనారాయణ ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 'జై భారత్ నేషనల్ పార్టీ' గా నామకరణం...

ఆందోళన లేకున్నా అప్రమత్తత అవసరం: సిఎం

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 పై ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారని, అయినా ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...

AP Politics: పొత్తు పేరుతో చిత్తు చేయటమే బాబు ఎత్తుగడ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొద్దిరోజులుగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తదనంతరం తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే విజయనగరం జిల్లాలో పార్టీ  సభ సక్సెస్ అయింది. రాబోయేది...

నంది నాటక వేడుకలకు సర్వం సిద్దం

నాటక రంగానికి పునర్ వైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి.) నిర్వహిస్తోన్న నంది నాటకోత్సవం రేపు మొదలు కానుంది. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం...

అంగన్‌వాడీల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే

అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్‌వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్‌చేసే వయోపరిమితి 45 ఏళ్లనుంచి 50...

Most Read