Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: వంద పథకాలు ఆపేశారు: లోకేష్

ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు ముఖ్యమంత్రి జగన్ అహంకారం నేలకు దిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ కు 151 సీట్లు ఇచ్చి గెలిపించింది...

Vontimitta: సిఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఏప్రిల్ 5న  బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో  శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సిఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. శ్రీ...

Jaganannaku Chebudam: ఏప్రిల్ 7నుంచి జగనన్నే మా భవిష్యత్తు

రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని,  ప్రజల ఆకాంక్షలు, అభిమతానికి అనుగుణంగా పాలన ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత నాలుగేళ్ళుగా అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సిఎం జగన్...

YSRCP: జగన్ తోనే మా పయనం: వంశీ, ఆర్కే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తోన్న వార్తలను మంగళగిరి, గన్నవరం ఎమ్మెల్యేలు ఆర్కే, వల్లభనేని వంశీలు ఖండించారు. సిఎం వైఎస్ జగన్ తన బాస్ అని, ఆయన ఏం చెబితే అదే ఫైనల్...

Buggana Rajendranath: మీరు చెప్పేవన్నీ అబద్ధాలే: బుగ్గన

వైసీపీ ప్రభుత్వం ఖర్చు  చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క ఉందని, సంక్షేమ పథకాలు ఎలాంటి  అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా చేరుతున్నాయని రాష్ట్ర ఆర్ధిక...

మహావీర్ కు సిఎం జగన్ నివాళి

మహావీర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భగవాన్‌ మహావీరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన మహావీర్‌ జయంతి కార్యక్రమంలో  ఏపీ జైన్‌...

YS Jagan: సిఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళ పట్టాలు

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో  ఇళ్లులేని  పేదలకు  అమరావతిలో ఉచితంగా  ఇంటిపట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే  సమావేశం తీర్మానించింది. న్యాయపరమైన చిక్కులు వీడిన...

CM YS Jagan : ఎమ్మెల్సీ ఫలితాలపై ఆందోళన వద్దు: సిఎం జగన్

ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడినీ మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సూచించారు.  ప్రభుత్వంపై విపక్షాలు, మీడియా...

Ambati Rambabu: గెలిచే పరిస్థితి లేకపోతే నాకూ ఇవ్వరు

గెలిచే అవకాశం లేకపోతే టిక్కెట్లు ఇవ్వనని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడో స్పష్టంగా చెప్పారని, తాను గెలవలేనని అనుకుంటే సత్తెనపల్లిలో తనకు కూడా టికెట్ ఇవ్వరని రాష్ట్ర జలవనలశాఖ మంత్రి అంబటి...

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో జనసేనాని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత రాత్రి హస్తినకు చేరుకున్న ఆయన నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో...

Most Read